Friday, April 1, 2016

అష్టావధానమకు ఆహ్వానము.

జైశ్రీరామ్.
ఆహ్వానము.
సాహితీసమితి మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్శేరిలింగంపల్లి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో స్వస్తిశ్రీ చాంద్రమాన దుర్ముఖి నామ సంవత్సర ఉగాది సందర్భముగా నిర్వహించు
అష్టావధానము.
అవధాని .. .. అవధానరత్న డామలుగ అంజయ్య శతావధాని.
తేది05 - 4 - 2016. మంగళవారంసాయంత్రం  5 గంటలకు.
వేదికశ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం., చందానగర్.
ప్రారంభ సమావేశం.
అధ్యక్షులు ; శ్రీమూగల ప్రతాప రెడ్డి గారుసాహితీసమితి గౌరవాధ్యక్షులు.
ప్రారంభకులు : శ్రీమతి డా.శరజ్జ్యోత్స్నారాణి గారుఆచార్యులు ; కేంద్రీయ విశ్వవిద్యాలయముహైదరాబాదు.
ముఖ్య అతిథి ; శ్రీ తమ్మినేని అన్నిరాజు గారు.
గౌరవ అతిథులు ; శ్రీ ఎన్.అశోక్ కుమార్.
శ్రీ గొట్టుముక్కల బ్రహ్మానందం గారు,
డాశ్రీ చంద్రభూషణ్ గారు.
శ్రీ అత్తెల్లి వీరకాంతం గారుసాహితీ సమితి అధ్యక్షులు. రంగారెడ్డి జిల్లా
శ్రీ రాపోలు విశ్వాసరెడ్డి గారుసాహితీసమితి అధ్యక్షులు.శేరిలింగంపల్లి(మం)
ప్రార్థన. : శ్రీ కడియాల ప్రభాకర్ గారుప్రముఖ ఆధ్యాత్మికవేత్త.
సంయోజకులు ; శ్రీ తాడిబోయిన రామస్వామి యాదవ్.అవధానరత్న డా.మలుగ అంజయ్య 
శతావధానిగారి
అష్టావధానము
      సంచాలకులు ;         శ్రీ చింతా రామ కృష్ణా రావు గారు.
                              ఆశువు :                 ప్రొశర్మ గారు
                         దత్తపది ;                 శ్రీ శ్రీధర్ గారు.
                         సమస్య ;                 శ్రీ చిక్కా రామదాసు గారు.
                              వర్ణన :                    శ్రీ శివరాత్రి యాదగిరి గారు.
                         నిషిద్ధాక్షరి :              శ్రీ వాడ్రేవు సత్యప్రసాద్గారు .
                         ఛందోభాషణ :            శ్రీ ఘట్టి కృష్ణమూర్తి గారు.
                         అప్రస్తుత ప్రసంగము ;  శ్రీ కామేశ్వరరావు గారు.
                         వార గణనము ;         శ్రీ మంగిపూడి వేంకటరమణమూర్త
                                                              
సహృదయ సాహితీ ప్రియులందరూముందుగావిచ్చేసి అవధాన కార్యక్రమమునపాల్గొని
భావితరాలకు అందించాలని హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. 
కన్వీనర్, తాడిబోయిన రామస్వామియాదవ్9440053859        
                     కార్యదర్శిఎం.రామమోహన్ రావు 9866605378                         జైహింద్.

No comments: