Wednesday, March 15, 2017

27-3-2017 న సాయంత్రం 5 గంటలనుండి కవి సమ్మేళనమునకు ఆహ్వానము.

జైశ్రీరామ్.
స్వస్తిశ్రీ చాంద్రమాన హేవళంబి నామ సంవత్సర ఉగాది ఆగమన సందర్భంగా 
చందానగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయప్రాంగణములో 
27-3-2017 న సాయంత్రం 5 గంటలనుండి కవి సమ్మేళనము నిర్వహింపఁబడుచున్నది. 
కవిపుంగవులయిన మీకు ఇదే మా ఆహ్వానం. 

పాల్గొనదలచినవారు 
తమ పేరు, 
చిఱునామా, 
సెల్ నెంబరు, 
తమ mail TD, 
తాము కవిసమ్మేళనములో పఠించఁబోవు కవిత 

chinta.vijaya123@gmail.com కు మరియు 
tadiboyinaramaswamyyadav@gmail.com కు 

25-3-2017 5pm లోపుగా 
మెయిల్ చెయ్యవలసినదిగా తెలియఁజేయడమైనది. 

ఫోన్ నెంబర్.04023026931.

ఇట్లు 
టి.రామస్వామియాదవ్.
జైహింద్.

No comments: