Saturday, February 5, 2011

వల్లభవఝల వారి మత్తేభ కంద గర్భ సీస ద్వయము.

ప్రియ పాఠకులారా! శ్రీ వల్లభవఝల నరసింహ మూర్తి కవి తన కవితా చమత్కారాన్ని పాఠక లోకానికి అందిస్తూ, వ్రాసిన మత్తేభ, కంద గర్భ సీస పద్యాన్న్లు రెండింటిని మీముందుంచగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది.
పద్య కవిత మృగ్యమగుచున్న ఈ రోజుల్లో, ఆంధ్ర సాహితీ సంప్రదాయ కవిత్వాభిమానులు నిరాశకు లోనగుచున్న ఈ తరుణంలో ఇంతటి అద్భుతమైన సాహితీ గారడీ చేసి ఉత్తేజాన్ని కలిగిస్తున్న ఈ కవివతంసులకు మన ప్రశంసలద్వారా సమధిక ఉత్తేజాన్ని కలిగించడం ద్వారా సాహితీ జగత్తు నైరాశ్యానికి తావీయనవకాశం లేని విధంగా  మరిన్ని రచనలు చేసే ఉత్ప్రేరకులమౌదాము.

పద్యాలు పెద్దగా కనబడాలనుకుంటే వాటిపై క్లిక్ చెయ్యండి.
మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి పఠించి, స్వారస్యాన్ని గ్రహించినందుకు, మీ అమూల్యమైన అభిప్రాయాలతో కవిగారిని ఉత్తేజపరచనున్నందులకు ముందుగానే నేను మీకు ధన్యవాదాలు తెలియజేసుకొనుచున్నాను.
జై శ్రీరామ్.
జైహింద్.